Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 1535 మందికి కరోనా పాజిటివ్, 16 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,535 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 14, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,92,191...
ఏపీలో గత 24 గంటల్లో 73341 కరోనా పరీక్షలు, 1746 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656 కు...
ఏపీలో కొత్తగా 1859 కరోనా కేసులు, జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలివే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1859 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 12, గురువారం ఉదయం 10 గంటల...
వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా, అక్టోబరు లేదా నవంబరులో నిర్వహణ
వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ లైఫ్టైం ఏచీవ్మెంట్, వైఎస్ఆర్ ఏచీవ్మెంట్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రక్రమాన్ని...
ఏపీలో కొత్తగా 1869 కరోనా పాజిటివ్ కేసులు, 18 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 71,030 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా రెండోసారిబాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం...
ఏపీలో కరోనా: కొత్తగా 1461 పాజిటివ్ కేసులు, 2113 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,461 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 10, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,85,182...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వివాహాలకు 150 మందికి మాత్రమే అనుమతి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెళ్లిళ్లకు గరిష్టంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు...
ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీలు త్వరలో మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జూలై 12...
ఏపీలో గత 24 గంటల్లో 54455 కరోనా పరీక్షలు, 1413 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,83,721 కు...













































