Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 2058 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2058 కరోనా పాజిటివ్ కేసులు, 23 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జూలై 31, శనివారం ఉదయం 10...
గ్రామా, వార్డు సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లకు సన్నద్ధం కావాలి : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
ఏపీలో కరోనా : 24 గంటల్లో 2068 పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 80,641 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో కొత్తగా 2107 మందికి కరోనా పాజిటివ్, 20 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,107 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 29, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,62,049...
కోవిడ్ వ్యాక్సినేషన్ లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోవిడ్-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు...
ఏపీలో గత 24 గంటల్లో 70695 కరోనా పరీక్షలు, 2010 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 28, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,59,942 కు...
ఏపీలో కొత్తగా 1540 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1540 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జూలై 27, మంగళవారం ఉదయం 10...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 1627 పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 57,672 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో కొత్తగా 2252 మందికి కరోనా పాజిటివ్, 15 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,252 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 25, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,54,765...
ఏపీలో కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో జూలై 30న రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక
రాష్ట్రంలోని కార్పొరేషన్స్ లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్పర్సన్లను నియమించుకునే విధంగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాల అనంతరమే...












































