Tag: Andhra Pradesh
ఏపీలో గత 24 గంటల్లో 74820 కరోనా పరీక్షలు, 2174 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 24, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,52,513 కు...
ఏపీలో కొత్తగా 1747 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 65,920 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1747 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 1843 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 70,727 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ తేదీ ఖరారు
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 25వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల...
ఏపీలో కొత్తగా 2527 మందికి కరోనా పాజిటివ్, 19 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,527 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 21, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,747...
ఏపీలో నైట్ కర్ఫ్యూ మరో వారం పొడిగింపు, కరోనాపై సమీక్షలో సీఎం జగన్ కీలక...
రాష్ట్రంలో అమలుచేస్తున్న నైట్ కర్ఫ్యూను మరో వారం పాటుగా పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, వ్యాక్సినేషన్ పై రాష్ట్ర మంత్రులు, కోవిడ్...
ఏపీలో గత 24 గంటల్లో 88149 కరోనా పరీక్షలు, 2498 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 20, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,44,222 కు...
ఏపీలో కొత్తగా 1628 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 71,152 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1628 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...
ఏపీలో 24 గంటల్లో 2974 కరోనా పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,05,024 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో కొత్తగా 2672 మందికి కరోనా పాజిటివ్, 18 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,672 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 17, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,37,122...













































