ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 65,920 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1747 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో జూలై 23, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,50,339 కు చేరింది. కరోనా వలన రాష్ట్రంలో మరో 14 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 13223 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 2365 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,14,177 కు పెరిగింది. ప్రస్తుతం 22,939 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1747):
- చిత్తూరు – 293
- నెల్లూరు – 239
- తూర్పుగోదావరి – 234
- ప్రకాశం – 223
- పశ్చిమగోదావరి – 215
- కృష్ణా – 127
- విశాఖపట్నం – 109
- గుంటూరు – 86
- శ్రీకాకుళం – 82
- కడప – 54
- అనంతపూర్ – 45
- విజయనగరం – 31
- కర్నూల్ – 9
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ