ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 71,152 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1628 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో జూలై 19, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,41,724 కు చేరింది. కరోనా వలన రాష్ట్రంలో మరో 22 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 13154 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 2744 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,05,000 కు పెరిగింది. ప్రస్తుతం 23,570 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1628):
- తూర్పుగోదావరి – 291
- చిత్తూరు – 261
- నెల్లూరు – 241
- కృష్ణా – 190
- ప్రకాశం – 134
- గుంటూరు – 112
- పశ్చిమగోదావరి – 99
- కడప – 92
- విశాఖపట్నం – 77
- కర్నూల్ – 43
- అనంతపూర్ – 36
- శ్రీకాకుళం – 27
- విజయనగరం – 25
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ