Tag: Andhra Pradesh
కడపజిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు, పలువురు మృతి
కడప జిల్లాలో శనివారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ శివారులో వాహనంలోని జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో 9 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురికి...
ఏపీలో కొత్తగా 17188 కరోనా కేసులు, 8 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 17188 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 7, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,45,374 కు...
ఏపీ సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్, కరోనా పరిస్థితిపై చర్చ
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించినట్టు సీఎం...
ఎన్440కే కరోనా వైరస్ వేరియంట్ పై స్పష్టతనిచ్చిన ఏపీ వైద్యారోగ్య శాఖ
కరోనా వైరస్ వేరియంట్ B.1.36 (ఎన్440కే) పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. ఏపీలో ఎన్440కే వైరస్ వేరియంట్ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని, అలాంటి పరిశోధన డేటా ఏమీలేదని ఏపీ...
ఏపీలో 1,10,147 కరోనా పరీక్షలు నిర్వహించగా 21954 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,10,147 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954 మందికి...
ఏపీలో రికార్డుస్థాయిలో 22204 కరోనా కేసులు, 85 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,16,367 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 22204 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
మేలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయాలి, సీఎం జగన్ కు...
రాష్ట్రంలో నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ...
ఏపీలో కొత్తగా 20034 కరోనా కేసులు, 11 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 20034 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 4, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,84,028 కు...
ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా కాకర్ల చెన్నారెడ్డి, ఉల్చాల హరిప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డి పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ముందుగా ముఖ్యమంత్రి...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11.30 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు...













































