Tag: Andhra Pradesh
ఏపీలో కరోనా: మరో 5120 పాజిటివ్ కేసులు, 34 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5120 పాజిటివ్ కేసులు, 34 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 7, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
ఏపీలో కరోనా: మరో 5795 కరోనా పాజిటివ్ కేసులు, 33 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5795 కరోనా పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 5795 కేసులతో కలిపి అక్టోబర్ 6, మంగళవారం ఉదయం...
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయం, రావాల్సిన బకాయిలు, విభజన...
ఏపీలో 6 వేలు దాటిన కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 5, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,23,512 కు చేరుకుంది. గత 24 గంటల్లో 56145 శాంపిల్స్ కి పరీక్షలు...
ఏపీలో కరోనా నుంచి కోలుకున్న 6 లక్షల 51 వేలకు పైగా బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6 లక్షల 51 వేలు దాటింది. కొత్తగా 7798 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి...
ఏపీలో 60 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3, శనివారం ఉదయానికి రాష్ట్రంలో 60,21,395 కరోనా వైరస్ పరీక్షలు...
ఏపీలో కొత్తగా 6224 కరోనా కేసులు, 41 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6224 పాజిటివ్ కేసులు, 41 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 3, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
సీఎం వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. ఈసీ గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి తండ్రి. ఆయన గత కొంతకాలంగా...
ఏపీలో మరో 6555 కరోనా కేసులు, 31 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6555 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6555 కేసులతో కలిపి అక్టోబర్ 2,...
దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతులకు మేలుజరిగే...












































