Tag: Andhra Pradesh
ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు మంగళవారం నాడు నిధులు విదుదల చేశారు. మొత్తం 573 ఆసుపత్రులకు...
ఏపీలో కరోనా: మరో 4622 పాజిటివ్ కేసులు, 35 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 13, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,63,573 కు, మరణాల సంఖ్య 6291 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
జర్నలిస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 5 లక్షల పరిహారంకు సీఎం జగన్...
కరోనాపై పోరాటంలో భాగంగా వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ముందుండి సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటుగా కరోనా పరిస్థితుల్లో ప్రజలకు అవగాహనా పెంచుతూ జర్నలిస్టులు కీలక సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో...
ఏపీలో కరోనా: మరో 3224 కరోనా పాజిటివ్ కేసులు, 32 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 12, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,58,951 కు చేరుకుంది. గత...
ఏపీలో 7 లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు, 6194 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షల 50 వేలు దాటింది. కొత్తగా 5653 కేసులు నమోదవడంతో అక్టోబర్ 10, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
ఏపీలో 24 గంటల్లో 5653 కరోనా పాజిటివ్ కేసులు, 35 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5653 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 10, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
ఏపీలో మరో 5145 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 9, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,44,864 కు, మరణాల సంఖ్య 6159 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
ఏపీలో కరోనా: మరో 5292 కరోనా కేసులు, 42 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. అక్టోబర్ 8, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,39,719 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
42,34,322 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్స్, ప్రారంభించిన సీఎం జగన్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని...
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా
చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి ఆగస్టు నెలలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే...












































