Tag: Andhra Pradesh
14 రాష్ట్రాలకు రూ.6,195.08 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఏపీకి రూ.491.41 కోట్లు
కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు తాజాగా రూ.6,195.08 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఆరో విడతగా...
ఏపీలో కరోనా: 24 గంటల్లో 9999 పాజిటివ్ కేసులు, 77 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9999 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 11, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
ఏపీలో 13 జిల్లాల్లో ఒక రౌండ్ సీరో సర్వైలెన్స్ పూర్తి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ గురువారం నాడు మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో...
ఏపీలో మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది....
అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం – పవన్ కళ్యాణ్
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరడాన్ని స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ...
ఏపీలో 24 గంటల్లో 10175 కరోనా పాజిటివ్ కేసులు, 68 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10175 కరోనా పాజిటివ్ కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10175 కేసులతో కలిపి సెప్టెంబర్ 10, గురువారం ఉదయం...
అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్వేది ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది....
ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో తాజాగా మరో ఇద్దరు...
ఏపీలో 24 గంటల్లో 10418 కరోనా కేసులు, 74 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. సెప్టెంబర్ 9, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ అక్టోబర్ 2న ప్రారంభించబోతున్నాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 8, మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ...










































