Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

ఏపీలో 4500 దాటిన కరోనా మరణాలు, ఒకేరోజు 73 మంది మృతి

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10601 పాజిటివ్ కేసులు, 73 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

ఏపీలో కొత్తగా 8368 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. కొత్తగా 8368 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...

ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులు

0
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ఇటీవల ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారుల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి...

ఏపీలో ఇప్పటికీ 487331 కరోనా కేసులు, 4347 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4 లక్షల 87 వేలు దాటింది. కొత్తగా 10825 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 4, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...

దేశంలో సులభతర వాణిజ్యం విభాగంలో ఏపీకి అగ్రస్థానం

0
ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 4 వ ఎడిషన్ రాష్ట్రాల...

ఏపీలో కొత్తగా 10825 కరోనా పాజిటివ్ కేసులు, 71 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. వరుసగా పదో రోజూ కూడా రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 5, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

అక్టోబర్ 5 కి జగనన్న విద్యా కానుక వాయిదా

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు కోసం “జగనన్న విద్యా కానుక” పేరుతో కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. 2020–21 విద్యా సంవత్సరం నుంచే 1 నుంచి 10వ తరగతి...

ఏపీలో వరుసగా తొమ్మిదో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. వరుసగా తొమ్మిదో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10776 పాజిటివ్ కేసులు, 76 మరణాలు నమోదు అయ్యాయి....

ఏపీలో ఒకేరోజు 3 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10776 కరోనా పాజిటివ్ కేసులు, 76 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్...

ఆరోగ్య శ్రీ పథకాన్ని ఆసుపత్రులు నీరుగారిస్తే కఠిన చర్యలు – సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి సెప్టెంబర్ 4, శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా‌ పరిస్థితులు, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి