Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 8846 కరోనా పాజిటివ్ కేసులు, 69 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 8846 పాజిటివ్ కేసులు, 69 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 15, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులు 13 నెలల్లోగా పూర్తవ్వాలి – సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల అంబేద్కర్...
ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ...
ఏపీలో 5 లక్షల 75 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7965 కరోనా పాజిటివ్ కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7965 కేసులతో కలిపి సెప్టెంబర్ 14, సోమవారం ఉదయం...
ఏపీ ఎంపీలు రెడ్డప్ప, మాధవి లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఈ రోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే ఎంపీలకు ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన...
ఏపీలో ఇప్పటికీ 5,57,587 కరోనా కేసులు, 4846 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల 57 వేలు దాటింది. కొత్తగా 9901 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 12, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.2,050 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్ల మెడికల్...
ఏపీలో కొత్తగా 9901 కరోనా పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 12, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,57,587 కు చేరుకుంది. గత 24...
ఏపీలో సెప్టెంబర్ 20 నుంచి సిటీ బస్సు సేవలు ప్రారంభం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ మరియు విశాఖపట్నంలో సెప్టెంబర్ 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులు నడిపేందుకు ప్రణాళిక...
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల కోసం ఏపీ కెరీర్ పోర్టల్ ప్రారంభం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి కోర్సుల వివరాలను తెలియజేసేందుకు "ఏపీ కెరీర్...










































