Tag: Andhra Pradesh
ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది....
సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 1, 2 తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 1 మధ్యాహ్నం...
ఏపీలో 4 లక్షల 14 వేలు దాటిన కరోనా కేసులు, 3796 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 14 వేలు దాటింది. కొత్తగా 10548 కేసులు నమోదవడంతో ఆగస్టు 29, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
ఏపీలో 24 గంటల్లో 10548 కరోనా పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 29, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
ప్రభుత్వ వ్యవహారాలను తెలుగు భాషలో సాగించాలి – పవన్ కళ్యాణ్
తెలుగు ప్రజలందరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా...
ఏపీలో 4 లక్షలు దాటినా కరోనా కేసులు, 3 లక్షల మందికి పైగా డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. వరుసగా గత మూడు రోజుల నుంచి 10 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలు...
30 రోజుల్లోగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కోవిడ్ విధుల్లో పాల్గొని సేవలందిస్తున్న వైద్యుల విషయంలో ఏపీ ప్రభుత్వం...
వైస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు
విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆగస్టు 28, శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ...
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు ఏపీ హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి, పలు షరతులతో...













































