Tag: Andhra Pradesh
ఏపీలో వరుసగా ఎనిమిదో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. వరుసగా ఎనిమిదో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి....
ఏపీలో కరోనా: ఒకేరోజులో 10392 పాజిటివ్ కేసులు, 72 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. సెప్టెంబర్ 2, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,55,531 కు చేరుకుంది. రాష్ట్రంలో గత 24...
ఏపీకి ఈ-పాస్ లేకుండానే వెళ్లొచ్చు, అన్లాక్-4 మార్గదర్శకాలు అమలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అంతరాష్ట్ర ప్రయాణాలు, వస్తు రవాణాపై ఎలాంటి నిబంధనలను ఉండకూడదని పేర్కొన్నారు....
ఏపీలో కొత్తగా 10368 కరోనా పాజిటివ్ కేసులు, 94 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. వరుసగా ఏడో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10368 పాజిటివ్ కేసులు, 94 మరణాలు నమోదు అయ్యాయి....
ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది....
ఏపీలో ఉచిత విద్యుత్ పథకంలో మార్పులు, సబ్సిడీ నగదు రైతుల ఖాతాల్లోకే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం నిమిత్తం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉచిత విద్యుత్ పథకంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ...
ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
ఏపీలో కరోనా విజృంభణ: కొత్తగా 10004 పాజిటివ్ కేసులు, 85 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. వరుసగా ఆరో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా...
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జనవరి 1 నుంచి ప్రారంభం: ఏపీ సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 31, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే భూ సర్వే పైలెట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ...
ఏపీలో గత 24 గంటల్లో 4 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నాడు కొత్తగా 10004 కరోనా పాజిటివ్ కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నాలుగు జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి...









































