Tag: Andhra Pradesh
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ప్రత్యేక బస్సులు వాయిదా
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడం వలన వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలను ఏపీకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్...
ఏపీలో వాయిదాపడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3 న నిర్వహణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరానికి సంబంధించి మార్చ్ 23న జరగాల్సిన రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభం, రైతుల ఖాతాల్లోకి నగదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ కార్యక్రమాన్నీ...
నేడు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను సందర్శించనున్న ఏన్టీటీ కమిటీ ఛైర్మన్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన ఇటీవల భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై...
ఏపీలో కొత్తగా మరో 57 మందికి కరోనా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మే 15, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2157 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
హైదరాబాద్ నుంచి ఏపీకి మే 16 నుండి నడవనున్న బస్సులు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడం వలన వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలను ఏపీకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీకి...
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే-11 పేపర్లను 6 పేపర్లుగా కుదింపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వలన మార్చి నెలాఖరులో జరగాల్సిన పదో తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
ఏపీలో కొత్తగా మరో 36 మందికి కరోనా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మే 14, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
ఏపీలో 5 గంటల వరకు దుకాణాలకు అనుమతి, గోల్డ్, వస్త్ర, చెప్పుల దుకాణాలకు నో...
దేశవ్యాప్తంగా మే 17వ తేదీ వరకు విధించిన మూడోవిడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మే 14, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్...
ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ, మండలానికో తెలుగు మీడియం పాఠశాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21...










































