Tag: Andhra Pradesh
ఏపీలో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మార్చ్ 22 వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే ఏపీలో...
ఏపీలో 2137, తెలంగాణలో 1326 కు చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతూనే ఉంది. మే 13, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2137 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది....
ఏపీలో 2051, తెలంగాణలో 1275 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే వుంది. మే 12, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
నూజివీడులో జూన్ 8 వరకు లాక్డౌన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 11, సోమవారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరింది. అలాగే కృష్ణా జిల్లాలో 342 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లా...
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి – సీఎం జగన్ కు కన్నా లేఖ
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ...
ఏపీలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్
మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12...
ఏపీలో 2000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటింది. మే 11, సోమవారం ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
పదో తరగతి పరీక్షలపై వస్తున్న వదంతులు నమ్మొద్దు – ఏపీ పాఠశాల విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు స్పందించారు. రోజుకో రకంగా పదో తరగతి పరీక్షలకు...
ఏపీలో మరిన్ని మినహాయింపులు…సాయంత్రం 5 వరకు దుకాణాలకు అనుమతి?
మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలు కొనసాగడం, ప్రజల...









































