Tag: Andhra Pradesh
నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు పిటిషన్లపై విచారణ వాయిదా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు, అందుకు జారీ చేసిన...
ఏపీలో 16 కోట్ల మాస్కులు పంపిణీకి సీఎం జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ...
తెలంగాణలో 531, ఏపీలో 432 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 12, ఆదివారం నాడు కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య...
ఏపీలో 402కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 402 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి నుంచి ఏప్రిల్ 11, శనివారం ఉదయం...
కరోనా లక్షణాలతో వస్తే ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి 7 గంటల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన...
ఏపీలో 13 జిల్లాల్లో 133 రెడ్ జోన్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి 7 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగ రాజ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11, శనివారం నాడు విజయవాడలో...
ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో...
ఏపీలో ప్రవేశ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 9, గురువారం నాడు...
తెలంగాణలో 471, ఏపీలో 365 కు చేరిన కరోనా కేసుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాడు కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...











































