Tag: Andhra Pradesh
ఏపీలో కరోనా : కొత్తగా 244 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 244 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 22, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,16,711 కు చేరింది....
ఏపీలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 950 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 14,249 శాంపిల్స్ కు పరీక్షలు...
ఏపీలో కొత్తగా 425 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 113, తూర్పుగోదావరిలో 72,...
ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన...
ఏపీలో గత 24 గంటల్లో 495 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.3096 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 17, గురువారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు...
ఏపీలో కొత్తగా 615 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 615 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 134, తూర్పుగోదావరిలో 103,...
సీఎం జగన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ
ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు...
ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేసిన ఏపీ ప్రభుత్వం
గతేడాది భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం మంగళవారం ఇన్పుట్ సబ్సిడీని అందజేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్లిన...
వైద్య, ఆరోగ్య శాఖలో 2,588 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
వైద్య, ఆరోగ్య శాఖలో కొత్త పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది సహా ఇతర ఖాళీలను భర్తీ చేయటానికి కొత్త...













































