Tag: Andhra Pradesh
త్వరలో ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏటీఎం సేవలు.. అజయ్ జైన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు మరిన్ని సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏటీఎం సేవలు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు...
ఏపీలో గత 24 గంటల్లో 434 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
శ్రీవారి భక్తులకు శుభవార్త, ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల...
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుని, ఆదివారం నాడు ప్రకటన విడుదల చేసింది. కోవిడ్-19...
ఏపీలో కరోనా : కొత్తగా 896 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 896 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 12, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,12,029 కు చేరింది....
ఎమ్మెల్సీ అశోక్బాబుకి టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శ
ఎమ్మెల్సీ అశోక్బాబును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఎమ్మెల్సీ అశోక్బాబును గురువారం అర్ధరాత్రి ఏపీ సీఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు అశోక్బాబుకు సీఐడి కోర్టు షరతులతో...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినా.. మనమధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి – మంత్రి కేటీఆర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినా.. మనమధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రెండు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ సోదరభావంతో మెలుగుతుంటారని ఆయన అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
గుంటూరులో మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఈరోజు గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలవడానికి సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్తున్న సమయంలో దేవినేని సహా...
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. అశోక్బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. పదోన్నతి కోసం నకిలీ...
ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, పరీక్షల తేదిలివే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్స్ ను రాష్ట్రమంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గురువారం విడుదల చేశారు. పదో తరగతి-2022...
ఏపీలో కొత్తగా 1345 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 26,393 శాంపిల్స్ కు పరీక్షలు...










































