Tag: Andhra Pradesh
గుంటూరు పర్యటనలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల 60 ఏళ్ల వేడుకల్లో వెంకయ్య...
ఏపీ సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. నేడు పదవీ బాధ్యతలు చేపట్టిన కేఎస్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన జవహర్రెడ్డి...
15 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్న ఏపీ పోలీస్.. ప్రశంసించిన సీఎం జగన్
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సత్తా చాటారు. డిజిటల్ టెక్నాలజీ సభ-2022 అందించే వివిధ విభాగాల్లో ఏపీ పోలీస్ 15 అవార్డులను గెలుచుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అవార్డులను...
ఏపీలో కరోనా : కొత్తగా 141 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 141 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 26, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,605 కు చేరింది....
వైజాగ్లో మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్.. రేపు పాల్గొననున్న సీఎం జగన్
ఆదివారం వైజాగ్లో జరిగే మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం వైజాగ్ చేరుకున్న అనంతరం సీఎం జగన్ నేవల్ డాక్యార్డ్కు వెళ్లి...
ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు నిజం కాదు – మంత్రి పేర్ని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల విషయంలో మళ్ళీ రగడ మొదలయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో...
ఏపీలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 496 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 18,915 శాంపిల్స్ కు పరీక్షలు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశమునట్టుగా తెలుస్తుంది. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా మార్చి నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఈరోజు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన ఏపీ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సతీమణి భారతి, చిన్నాన్న టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తదితరులతో కలిసి...












































