Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 1679 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,679 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 350, కృష్ణాలో 225, గుంటూరులో...
ఏపీలో 24 గంటల్లో 1891 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా...
ఏపీలో కరోనా : కొత్తగా 1597 పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1,597 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 7, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,05,052 కు చేరింది....
అనంతపురంలో రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా వాహనం, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో, ఇన్నోవాలో ప్రయాణిస్తున్న 9 మంది...
ఏపీలో కొత్తగా 3396 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 29,838 శాంపిల్స్ కు...
ఫిబ్రవరి 9న విశాఖ పర్యటనకు సీఎం జగన్, శ్రీ శారదాపీఠంలో వార్షిక మహోత్సవాలకు హాజరు
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గత నెలలో...
ఏపీలో కొత్తగా 4198 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 4,198 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 555, కృష్ణాలో 528, గుంటూరులో...
ఉద్యమ సమయంలోని కేసులు ఎత్తివేతపై.. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాపు ఉద్యమానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం పెట్టిన పలు కేసులను ఎత్తివేయడంపై ముద్రగడ సంతోషం...
ఏపీలో 24 గంటల్లో 4 వేలకుపైగా కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా...
ఏపీలో కరోనా : కొత్తగా 5983 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 5,983 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 2, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,88,566 కు చేరింది....













































