Tag: IPL 2022
మార్చి 26 నుంచే ఐపీఎల్-2022 ప్రారంభం
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) సమావేశం గురువారం సాయంత్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022/15వ సీజన్ ను మార్చి 26వ తేదీ నుంచే ప్రారంభించాలని నిర్ణయం...
ఐపీఎల్-2022: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ ఆవిష్కరణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9, బుధవారం సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టు యొక్క కొత్త జెర్సీని...
ఐపీఎల్ లో అహ్మదాబాద్ జట్టు పేరు – గుజరాత్ టైటాన్స్
భారత క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. దేశీయంగా ఉన్న ఎంతోమంది యువ ఆటగాళ్లకు వేదికగా నిలిచింది ఐపీఎల్. అయితే, ఐపీఎల్ లో ఈ ఏడాది కొత్తగా అరంగేట్రం చేయనున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ...
ఐపీఎల్-2022 ఆటగాళ్ల మెగావేలం ప్రక్రియ తేదీలు, సమయం ఖరారు, ఎప్పుడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ తేదీలను మరియు సమయం షెడ్యూల్ ను మంగళవారం నాడు ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ...
ఐపీఎల్-2022: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లోగో ఆవిష్కరణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్తగా మరో రెండు జట్లు చేరిన సంగతి తెలిసిందే. సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ అహ్మదాబాద్ ప్రాంచైజీ దక్కించుకోగా, ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. లక్నో...
ఐపీఎల్-2022 మెగా వేలం కోసం 896 ఇండియన్, 318 విదేశీ ఆటగాళ్ల పేర్ల నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 వేలం కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు...
IPL కొత్త టీమ్ ‘అహ్మదాబాద్’ సారథిగా.. హార్దిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో.. ఈసారి కొత్తగా ఎంటర్ అవుతున్న టీమ్స్ అహ్మదాబాద్, లక్నో. అయితే, మెగా వేలానికి ముందు ఒక్కొక్క టీం ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ ఈ ఫ్రాంచైజీలకు...
సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ గా బ్రియాన్ లారా, పేస్ బౌలింగ్ కోచ్ గా...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్-2022 కు ముందుగా అన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ స్టాఫ్ నియామకంపై దృష్టి సారిస్తున్నాయి. తాజాగా...
ఐపీఎల్ లో 10 టీమ్స్ కు బీసీసీఐ ఆమోదం, కానీ 2022 నుంచి అమలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం నాడు అహ్మదాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్–2022 సీజన్ నుంచి టోర్నీలో పాల్గొనేందుకు...











































