Tag: IPL 2022
ఐపీఎల్-2022 మిగిలిన సీజన్ కు రవీంద్ర జడేజా ఔట్, సీఎస్కే యాజమాన్యం ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లో మిగిలిన మ్యాచులకు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులో ఉండడని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యం బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది....
ఐపీఎల్-2022: ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచిన గుజరాత్ టైటాన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లీగ్ మ్యాచ్లు ఉత్కఠభరితంగా సాగుతున్నాయి. మే 22వ తేదీతో లీగ్ మ్యాచులు ముగియనుండగా, ప్లేఆఫ్ మ్యాచులు మరియు ఫైనల్ మే 24 నుండి మే 29 వరకు...
ఐపీఎల్-2022: మిగిలిన మ్యాచులకు దూరమైన ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లీగ్ మ్యాచ్లు మే 22వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ క్రమంలో గాయాలతో పలువురు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్...
ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచుల నిర్వహణ ఎక్కడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఉత్కంఠభరిత మ్యాచులతో ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మే 22వ తేదీతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్,...
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలు మళ్ళీ ఎంఎస్ ధోనికే, కెప్టెన్సీని వదులుకున్న రవీంద్ర...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని, ఆ బాధ్యతలను ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు...
ఐపీఎల్-2022: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు 24 లక్షల భారీ...
ఐపీఎల్-2022లో భాగంగా ఏప్రిల్ 24, ఆదివారం రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టీ20 మ్యాచులో స్లో ఓవర్ రేట్...
ఐపీఎల్-2022: ఢిల్లీ ఆటగాళ్లు రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలకు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 భాగంగా ఏప్రిల్ 22, శుక్రవారం రాత్రి ముంబయి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని...
సీఎస్కేలోకి శ్రీలంక యువపేసర్ మతీషా పతిరానా, ఐపీఎల్-2022లో ఇప్పటికి భర్తీ చేసిన ఆటగాళ్ల జాబితా...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ఉత్కంఠభరిత మ్యాచులతో ఆసక్తికరంగా సాగుతుంది. కాగా గాయాలు సహా పలు కారణాల దృష్ట్యా కొందరు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా...
ఐపీఎల్: రేపు ఢిల్లీ vs పంజాబ్ మ్యాచ్, కరోనాతో మారిన వేదిక.. పూణె నుండి...
ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో COVID-19 కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లో ఐదు కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం మేరకు పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత మిచెల్ మార్ష్ ఆసుపత్రిలో...
ఐపీఎల్: క్వారంటైన్లోకి వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆటగాడికి సోకిన కరోనా?
ఐపీఎల్ లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లో ఒక ఆటగాడికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ క్యాపిటల్స్ మానేజ్మెంట్ జట్టులోని అందరు ఆటగాళ్లకు కోవిడ్-19...











































