Tag: IPL 2022
ఐపీఎల్-2023 వేలం: రూ.18.50 కోట్లతో పంజాబ్ కింగ్స్ కు సామ్ కుర్రాన్, ఐపీఎల్ చరిత్రలోనే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ నేడు (డిసెంబర్ 23, శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కేరళలోని కొచ్చిలో ప్రారంభమైంది. ఈ వేలంలో...
ఐపీఎల్-2022లో అత్యుత్తమ గేమ్స్ అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్ కు బీసీసీఐ భారీ నజరానా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు...
ఐపీఎల్ 2022: 15వ సీజన్ టైటిల్ కైవసం చేసుకున్న గుజరాత్ టైటాన్స్.. ఆల్రౌండ్ షోతో...
టోర్నీలో అడుగు పెట్టిన తొలి ఏడాదే అద్వితీయ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15వ సీజన్ టైటిల్ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో...
నేడే గుజరాత్ vs రాజస్థాన్ ఐపీఎల్ ఫైనల్.. హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్...
గత కొన్ని వారాలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దీనికి అహ్మదాబాద్ లోని నరేంద్ర...
మరికాసేపట్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 చివరి దశకు చేరుకుంది. ప్లే ఆప్స్ లో ఇప్పటికే జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఐపీఎల్-2022 ఫైనల్ కు చేరుకోగా, ఎలిమినేటర్...
ఐపీఎల్ 2022: నేడే రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లో ప్లే ఆప్స్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లే ఆప్స్ లో భాగంగా మంగళవారం రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్...
మరికొద్దిసేపట్లో ఐపీఎల్-2022 క్వాలిఫైయర్-1 మ్యాచ్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తర పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022లో నేటి నుంచి ప్లే ఆప్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ప్లే ఆప్స్ లో భాగంగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో గుజరాత్...
ఐపీఎల్-2023లో ఆడుతా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రకటన
వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడడంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక ప్రకటన చేశాడు. తన అభిమానులకు శుభవార్త అందిస్తూ, ఐపీఎల్-2023లో తాను ఆడుతానని ఎంఎస్...
ఐపీఎల్: ఫైనల్ మ్యాచ్ టైం మార్పు, రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుందన్న బీసీసీఐ
భారత క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. దీనిప్రకారం, ఐపీఎల్...
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం.. ఐపీఎల్కు గుడ్బై?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుండి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడా? ఈ మేరకు అతను తన ట్విట్టర్ ఖాతాలో ఈరోజు...










































