Tag: President of India
నేడు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు (ఫిబ్రవరి 10, శుక్రవారం) రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 10.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న అమిత్ షాకు గవర్నర్, డీజీపీ, పలువురు...
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ, పలు కీలక అంశాలపై చర్చ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే పలు...
ఫిబ్రవరి 10న ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 10, శుక్రవారం) ఉత్తర్ ప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లక్నో...
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. పాల్గొన్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి...
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు లోక్సభ 12 గంటలకు పైగా సమయాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా బుధవారం...
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యే సండ్ర భేటీ, ఖమ్మంలో జాతీయ రహదారులపై...
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర రావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర...
టర్కీ, సిరియా దేశాలను వణికించిన భూకంపం.. 1600 మందికి పైగా మృతి, వేలమందికి గాయాలు
దక్షిణ టర్కీ మరియు ఉత్తర సిరియాను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన తీవ్ర భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున దక్షిణ టర్కీ మరియు ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం...
అదానీ కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై ప్రధాని స్పందించాలి, నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలి – బీఆర్ఎస్...
అదానీ గ్రూప్ కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఈ వ్యవహారంలో ఆయన స్పందించాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అదానీ వ్యవహారంలో ప్రధాని నైతిక బాధ్యత తీసుకుని...
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్.. తీవ్ర...
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. థరూర్...
టర్కీలో భూకంపంతో ప్రాణనష్టం పట్ల ప్రధాని మోదీ సంతాపం, సహాయం అందించేందుకు సిద్ధమని వెల్లడి
టర్కీ, సిరియాలలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం వలన టర్కీ, సిరియాలో కలిపి ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం...
రేపు జైపూర్ మహాఖేల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించనున్న పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 5, ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు జైపూర్ మహాఖేల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం...













































