Tag: prime minister modi
రూ. 2వేల కరెన్సీ నోట్లను రద్దు చేయాలి.. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్...
బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా చెలామణీలో ఉన్న 2,000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయాలని అన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో జీరో అవర్...
గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్, హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీనగర్ లోని హెలిప్యాడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్...
నేడు మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్న ప్రధాని మోదీ, నాగ్పూర్ మెట్రో ఫేజ్-1 జాతికి అంకితం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (డిసెంబర్ 11, ఆదివారం) మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధాని మోదీ ఉదయం 9:30 గంటలకు నాగ్పూర్ రైల్వే...
భారత్ జీ-20 అధ్యక్షత అంశాలపై చర్చకై గవర్నర్లు, సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం
భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ/అధ్యక్షతకి సంబంధించిన అంశాలను చర్చించడానికి శుక్రవారం గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో సమావేశం జరిగింది....
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం, వరుసగా 7వ సారి అధికారంలోకి…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు 92 స్థానాల్లో విజయం సాధించాల్సి...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2022: ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 2 దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. కాగా గుజరాత్...
దేశం బలాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పేందుకు జీ-20 ప్రెసిడెన్సీ ఒక విశిష్ట అవకాశం: ప్రధాని...
భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ/అధ్యక్షతకి సంబంధించిన అంశాలను చర్చించడానికి డిసెంబర్ 5, సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల...
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే…
దేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ నవంబర్ 12న ఒకే దశలో ఎన్నికలు జరగగా, గుజరాత్ లో మొత్తం...
జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్.. అతిపెద్ద సవాల్ను స్వీకరించేందుకు సిద్ధమన్న ప్రధాని...
జీ-20 కూటమి దేశాలకు భారతదేశం ఇకనుంచి అధ్యక్షత వహించనుంది. ఈ మేరకు భారత్ గురువారం జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను అధికారికంగా చేపట్టింది. ఈ సందర్భంగా, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా...
గుజరాత్ లో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, ఓటింగ్ శాతం...
గుజరాత్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం...
















































