Tag: prime minister modi
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: నేడు అహ్మదాబాద్లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో, రెండో...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో దశ ఎన్నికలు జరుగనున్న ప్రాంతాలలో...
గుజరాత్ రాష్ట్రంలో కొనసాగుతున్న తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, గురువారం తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. గురువారం...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: తొలిదశలో భాగంగా రేపే 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రేపు (డిసెంబర్ 1, గురువారం) తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే,...
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి...
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొత్త...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం,...
రేపు సుప్రీంకోర్టులో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (నవంబర్ 26, శనివారం) ఉదయం 10 గంటలకు సుప్రీంకోర్టులో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది....
మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైన అన్వర్ ఇబ్రహీం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైన అన్వర్ ఇబ్రహీంకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు అన్వర్ ఇబ్రహీంకు అభినందనలు. భారతదేశం-మలేషియా మెరుగైన...
ఇండోనేషియాలో భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరం, భారత్ అండగా ఉంటుంది: ప్రధాని...
ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణంలో రెక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య...
రోజ్గార్ మేళా కింద 71,000 మందికి పైగా యువతకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసిన ప్రధాని...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళా కింద కొత్తగా నియమితులైన 71,056 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,...
నవంబర్ 19న అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (నవంబర్ 19, శనివారం) అరుణాచల్ ప్రదేశ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో...












































