Tag: prime minister modi
మోదీ ప్రభుత్వం ఇకనైనా పెట్రోల్, డీజిల్పై సెస్ తొలగించాలి – మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ...
గుజరాత్లో ప్రధాని మోదీతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ద్వైపాక్షిక చర్చలు
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్లోని కెవాడియాలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి మూడు రోజుల భారత్ పర్యటనలో ఉన్న గుటెర్రెస్తో మోదీ సుదీర్ఘంగా...
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీజీకి...
సీఎంలతో రేపు సమావేశం కానున్న ప్రధాని మోదీ, కరోనా కేసుల పెరుగుదలపై కీలక చర్చ?
దేశంలో గతకొన్ని రోజులుగా మళ్ళీ రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, హర్యానా, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో...
ప్రాన్స్ అధ్యక్షుడుగా రెండోసారి ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ఫ్రాన్స్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రాన్స్ అధ్యక్షుడుగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి మరీన్ లీపెన్ పై ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఘన విజయం సాధించారు....
జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ బహిరంగ సభ.. వేదికకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు
ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచాయితీ రాజ్ దివస్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రధాని మోదీ ర్యాలీ వేదికకు దాదాపు 12 కిలోమీటర్ల...
నేడు జమ్మూకాశ్మీర్ లో జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్న పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (ఏప్రిల్ 24, ఆదివారం) జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం 11:30 గంటలకు జమ్మూ కాశ్మీర్ లో జరిగే జాతీయ పంచాయితీ...
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. ప్రధాని మోదీని గవర్నర్ మర్యాదపూర్వకంగానే...
ఢిల్లీలో భారత్-బ్రిటన్ ప్రధానుల భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈరోజు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. శుక్రవారం ఉదయం బోరిస్ జాన్సన్కు ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం...
ఇండియా పర్యటనకు విచ్చేసిన యూకే ప్రధాని బోరిస్ జాన్సన్.. రేపు పీఎం నరేంద్ర మోదీతో...
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చారు. జాన్సన్ లండన్ నుంచి నేరుగా ఈ ఉదయం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో...












































