Tag: TDP latest news
బీజేపీలో సీనియర్లకు హ్యాండిచ్చిన హైకమాండ్.. చంద్రబాబే కారణామా?
సీనియర్లను పక్కన పెట్టేసింది.. గెలుపు గుర్రాలకే చాన్స్ అని బీజేపీ హైకమాండ్ బలగుద్ది చెప్పింది. సీనియర్లు, జూనియర్లు అన్నది ముఖ్యం కాదని.. గెలుస్తారా లేదా అన్నదన్నే పరిగణనలోకి తీసుకుంటామని అనేకసార్లు చెప్పిన బీజేపీ...
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...
కరోనా బారిన పడిన పరిటాల శ్రీరామ్
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్న శ్రీరామ్కు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో...
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు జమ్మలమడుగు నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం నాడు కడప జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన పలువురు కీలక నేతలు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు...
ఆడపడుచులపై వ్యక్తిగత దూషణలకు దిగితే, అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది : జూ.ఎన్టీఆర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు శాసనసభలో జరిగిన పరిణామాలపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. తన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసారంటూ మీడియా సమావేశంలోనే ఆయన కన్నీరు...
రేపు, ఎల్లుండి డిజిటల్ మహానాడు, విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపు
తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో డిజిటల్ వేదికగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా...
విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్ యాప్పై...
భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
భోగి పండుగ సందర్భంగా బుధవారం నాడు కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు
2018 లో పులివెందుల పట్టణంలోని పూలంగళ్లు కూడలి వద్ద జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు చెన్నై...
అమరావతి జనభేరి సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన రాయపూడిలో 'అమరావతి రక్షణకై జనభేరి' పేరుతో భారీ...










































