Tag: TDP Meeting in Kandukur
కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆరా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడిన నేపథ్యంలో...
కందుకూరు తొక్కిసలాట ఘటనపై ఏపీ పోలీసుల నజర్, కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కుందుకూరు పట్టణంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రోడ్షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించిన ఘటనపై...
కందుకూరు ప్రమాదం దురదృష్టకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...
కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు....
చంద్రబాబు కందుకూరు సభలో విషాదం, తొక్కిసలాటలో 8మంది మృతి, రూ. 10లక్షల పరిహారం ప్రకటన
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో అపశృతి చోటుచేసుకుంది. భారీగా కార్యర్తలు, ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది....









































