Tag: TDP president Nara Chandrababu Naidu
ఏపీలోని విలీన గ్రామాల ప్రజల డిమాండ్పై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
గోదావరి డెల్టా ప్రాంతంలోని వరద బాధిత ప్రాంతాల ప్రజలను, ముఖ్యంగా నీట మునిగిన గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడం వల్లనే తెలంగాణాలో మళ్లీ విలీనం చేయాలనే డిమాండ్ ఏర్పడిందని టీడీపీ...
ఏపీలోని వరద ప్రాంతాలలో రెండో రోజు కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం రెండో రోజు కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గురువారం మొదటి రోజు నిన్న...
ప్రధానికి, స్పీకర్కి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలని...
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు....
జూన్ 29న గుడివాడలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చేవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా జూన్ 29వ తేదీన గుడివాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మాజీ...
నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. అయితే విజయనగరం పర్యటనకు తక్కువ సమయం కేటాయించడంతో చంద్రబాబు రోడ్ షోలు మాత్రమే...
రేపు కడప జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి చంద్రబాబు రాకపై జిల్లా పార్టీ...
రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపటి (మే 11, బుధవారం) నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో...
మే 27న ప్రారంభం కానున్న ‘మహానాడు’ వేడుకలు.. ఈసారి ఒంగోలులో ఏర్పాటుకు టీడీపీ నిర్ణయం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈసారి ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడును నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అయితే మే 27న...











































