తెలంగాణ రాష్ట్రంలో మరో 2070 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 5, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,89,734 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 1,38,182 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 18 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3364 కి పెరిగింది. కరోనా నుంచి మరో 3762 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,57,162 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,208 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2070):
- జీహెచ్ఎంసీ ఏరియా – 245
- ఖమ్మం – 172
- నల్గొండ – 156
- భద్రాద్రి కొత్తగూడెం – 120
- సూర్యాపేట – 95
- రంగారెడ్డి – 92
- కరీంనగర్ – 81
- పెద్దపల్లి – 81
- మేడ్చల్ మల్కాజిగిరి – 80
- మంచిర్యాల – 75
- సిద్దిపేట – 72
- మహబూబాబాద్ – 69
- ములుగు – 69
- వరంగల్ అర్బన్ – 61
- మహబూబ్ నగర్ – 60
- జయశంకర్ భూపాలపల్లి – 53
- వికారాబాద్ – 52
- సంగారెడ్డి – 52
- జగిత్యాల – 46
- రాజన్న సిరిసిల్ల – 44
- యాదాద్రి భువనగిరి – 44
- వనపర్తి – 36
- జనగామ – 35
- వరంగల్ రూరల్ – 35
- నాగర్ కర్నూల్ – 27
- జోగులాంబ గద్వాల్ – 26
- నిజామాబాద్ – 25
- మెదక్ – 18
- నారాయణ్ పేట్ – 12
- నిర్మల్ – 11
- కొమరం భీం ఆసిఫాబాద్ – 9
- ఆదిలాబాద్ – 9
- కామారెడ్డి – 8
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ