తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 17, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,92,665 కి పెరిగింది. 24 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 13,930 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 42 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 7,88,184 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 370 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (38):
- హైదరాబాద్ – 27
- రంగారెడ్డి – 4
- ఆదిలాబాద్ – 1
- భద్రాద్రి కొత్తగూడెం – 1
- మంచిర్యాల – 1
- మహబూబాబాద్ – 1
- మేడ్చల్ మల్కాజిగిరి – 1
- సంగారెడ్డి – 1
- సూర్యాపేట – 1
- నిర్మల్ – 0
- జోగులాంబ గద్వాల్ – 0
- నల్గొండ – 0
- కరీంనగర్ – 0
- నిజామాబాద్ – 0
- వరంగల్ రూరల్ – 0
- హనుమకొండ – 0
- జనగామ – 0
- వనపర్తి – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- నారాయణ్ పేట్ – 0
- నాగర్ కర్నూల్ – 0
- మెదక్ – 0
- ఖమ్మం – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- మహబూబ్ నగర్ – 0
- జగిత్యాల – 0
- పెద్దపల్లి – 0
- సిద్దిపేట – 0
- యాదాద్రి భువనగిరి – 0
- వికారాబాద్ – 0
- కామారెడ్డి – 0
- రాజన్న సిరిసిల్ల – 0
- ములుగు – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF