తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. మొత్తం 19 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీల బదిలీల వివరాలు:
- కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీగా జీ.హనుమంత రావు నియామకం
- కూకట్పల్లి ఏసీపీగా ఏ.చంద్రశేఖర్
- సైబరాబాద్ ఏసీపీ, ఎస్బీగా బీ.సురేందర్ రావు
- కాగజ్నగర్ ఎస్డీపీఓగా ఏ అనిల్ కుమార్
- ఇబ్రహింపట్నం ఏసీపీగా కే.బాల కృష్ణారెడ్డి
- ప్రస్తుతం ఇబ్రహింపట్నం ఏసీపీగా వై.యాదగిరి రెడ్డిని చీఫ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- గజ్వేల్ ఏసీపీగా మడత రమేష్
- ఆసిఫాబాద్ ఎస్డీపీఓగా ఆర్ శ్రీనివాస్
- జగిత్యాల ఎస్డీపీఓగా రత్నాపురం ప్రకాశ్
- ప్రస్తుతం జగిత్యాల ఎస్డీపీఓగా ఉన్న పీ వెంకటరమణను చీఫ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- గోషామహల్ ఏసీపీగా ఆర్.సతీశ్ కుమార్
- చౌటుప్పల్ ఏసీపీగా ఎన్.ఉదయ్ రెడ్డి
- ప్రస్తుతం చౌటుప్పల్ ఏసీపీగా ఉన్న పీ.సత్తయ్యను చీఫ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- భువనగిరి ఏసీపీగా సాయిరెడ్డి వెంకట్ రెడ్డి
- హుస్నాబాద్ ఏసీపీగా వాసాల సతీష్
- సిద్ధిపేట ఏసీపీగా సీహెఛ్ దేవారెడ్డి
- గద్వాల్ డీఎస్పీగా ఎన్సీ రంగస్వామి
- ప్రస్తుతం గద్వాల్ డీఎస్పీగా ఉన్న ఏ.యాదగిరిని చీఫ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- మెదక్ ఎస్డీపీఓగా కే.సైదులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ