తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 108 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 21, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,37,015 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 718 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా నుంచి మరో 116 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,32,186 కి చేరింది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (108):
- హైదరాబాద్ – 47
- రంగారెడ్డి – 9
- మేడ్చల్ మల్కాజిగిరి – 8
- ఖమ్మం – 6
- మహబూబ్ నగర్ – 5
- నల్గొండ – 5
- మంచిర్యాల – 4
- ఆదిలాబాద్ – 3
- మెదక్ – 3
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- సంగారెడ్డి – 2
- సూర్యాపేట – 2
- యాదాద్రి భువనగిరి – 2
- జోగులాంబ గద్వాల్ – 1
- భద్రాద్రి కొత్తగూడెం – 1
- కరీంనగర్ – 1
- ములుగు – 1
- నిజామాబాద్ – 1
- పెద్దపల్లి – 1
- సిద్ధిపేట – 1
- వికారాబాద్ – 1
- వనపర్తి – 1
- హనుమకొండ – 1
- మహబూబాబాద్ – 0
- రాజన్న సిరిసిల్ల – 0
- జగిత్యాల – 0
- నారాయణ్ పేట్ – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- నిర్మల్ – 0
- కామారెడ్డి – 0
- జనగామ – 0
- నాగర్ కర్నూల్ – 0
- వరంగల్ రూరల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY