తెలంగాణ రాష్ట్రంలో మరో 4723 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 12, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,11,711 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 69,525 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 31 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2834 కి పెరిగింది. కరోనా నుంచి మరో 5695 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4,49,744 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(4723):
- జీహెచ్ఎంసీ ఏరియా – 745
- రంగారెడ్డి – 312
- మేడ్చల్ మల్కాజిగిరి – 305
- కరీంనగర్ – 219
- ఖమ్మం – 205
- వరంగల్ అర్బన్ – 194
- నాగర్ కర్నూల్ – 194
- నల్గొండ – 181
- సిద్దిపేట – 161
- మంచిర్యాల – 161
- మహబూబ్ నగర్ – 156
- వికారాబాద్ – 153
- పెద్దపల్లి – 148
- జగిత్యాల – 134
- యాదాద్రి భువనగిరి – 117
- సంగారెడ్డి – 114
- సూర్యాపేట – 105
- భద్రాద్రి కొత్తగూడెం – 105
- వరంగల్ రూరల్ – 105
- మహబూబాబాద్ – 98
- నిజామాబాద్ – 96
- జయశంకర్ భూపాలపల్లి – 92
- వనపర్తి – 85
- జోగులాంబ గద్వాల్ – 79
- జనగామ – 68
- రాజన్న సిరిసిల్ల – 59
- కొమరం భీం ఆసిఫాబాద్ – 58
- ములుగు – 57
- మెదక్ – 55
- కామారెడ్డి – 49
- ఆదిలాబాద్ – 44
- నారాయణ్ పేట్ – 42
- నిర్మల్ – 27
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ