తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 78 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 22, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,39,571 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 543 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మరో 78 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,34,917 కి చేరింది. ఇక శనివారం నాడు 8,122 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (78):
- హైదరాబాద్ – 44
- మంచిర్యాల – 8
- మేడ్చల్ మల్కాజిగిరి – 3
- నిజామాబాద్ – 3
- రాజన్న సిరిసిల్ల – 3
- హనుమకొండ – 3
- రంగారెడ్డి – 2
- వరంగల్ రూరల్ – 2
- కరీంనగర్ – 2
- ఖమ్మం – 1
- జోగులాంబ గద్వాల్ – 1
- మహబూబ్ నగర్ – 1
- నల్గొండ – 1
- నారాయణ్ పేట్ – 1
- నాగర్ కర్నూల్ – 1
- పెద్దపల్లి – 1
- యాదాద్రి భువనగిరి – 1
- మహబూబాబాద్ – 0
- వికారాబాద్ – 0
- జగిత్యాల – 0
- సంగారెడ్డి – 0
- ఆదిలాబాద్ – 0
- మెదక్ – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- నిర్మల్ – 0
- సిద్ధిపేట – 0
- భద్రాద్రి కొత్తగూడెం – 0
- సూర్యాపేట – 0
- వనపర్తి – 0
- కామారెడ్డి – 0
- జనగామ – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- ములుగు – 0.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY