ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 481 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 29, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,65,716 కు, మరణాల సంఖ్య 14,367 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 385 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,46,512 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,837 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(481):
- తూర్పుగోదావరి – 157
- చిత్తూరు – 76
- కృష్ణా – 52
- గుంటూరు – 39
- విశాఖపట్నం – 38
- పశ్చిమగోదావరి – 26
- శ్రీకాకుళం – 24
- నెల్లూరు – 23
- విజయనగరం – 14
- కడప – 11
- కర్నూల్ – 8
- ప్రకాశం – 7
- అనంతపూర్ – 6
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ