Home 2021
Yearly Archives: 2021
హైదరాబాద్ నగరంలో రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్ నగరంలో రేపు (సెప్టెంబర్ 19, ఆదివారం) గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ శోభాయాత్ర కు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు...
బెంగాల్లో బీజేపీకి షాక్, టీఎంసీలో చేరిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బాబుల్ సుప్రియో
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతపోరాడినా అధికారం దక్కించుకోలేని బీజేపీ పార్టీకి, తాజాగా ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర బీజేపీలో కీలకంగా వ్యవహరించిన నేత, మాజీ కేంద్రమంత్రి, పార్టీ సిట్టింగ్ ఎంపీ...
ప్రతిపక్ష నాయకుల ఆరోపణలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్...
తెలంగాణలో కైటెక్స్ గ్రూప్ రూ. 2400 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 22000 మందికి ఉపాధి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కేరళకు చెందిన ప్రముఖ కైటెక్స్ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పిల్లల దుస్తువుల తయారీలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న కైటెక్స్ గ్రూప్ రూ.2400 కోట్లతో...
ఏపీలో కొత్తగా 1174 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1174 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 18, శనివారం ఉదయం 10 గంటల...
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్ స్వామి
శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని శనివారం నాడు త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 2,...
సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారు, తాజా హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ యువ నటుడు సాయిధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటినుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య...
దంపతుల మధ్య గొడవలు – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “దంపతుల మధ్య గొడవలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితం అంటే సంతోషంతో చేసే స్నేహమని చెప్పారు. విభేదాలు లేని చోట సాధారణంగా...
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా
గత కొన్ని రోజులుగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్దూల మధ్య నెలకున్న విభేదాల నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.65 శాతం, మరణాల రేటు 1.33 శాతం
దేశవ్యాప్తంగా కొత్తగా 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 281 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య...












































