Home 2021
Yearly Archives: 2021
రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గతంలో...
గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో భారీ దండోరా...
నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్షా, నిర్మల్ లో భారీ బహిరంగ సభ
బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు (సెప్టెంబర్ 17, శుక్రవారం) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా...
కేరళలో 24 గంటల్లో 22182 కరోనా పాజిటివ్ కేసులు, 178 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 22,182 కరోనా కేసులు, 178 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,46,228...
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 259 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 16, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంపై తెలంగాణ కేబినెట్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై...
టీ20 కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గురువారం కీలక ప్రకటన చేశాడు. భారత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. యూఏఈ, ఒమన్ లలో...
సీఎం కేసీఆర్ కలిసిన చాకలి ఐలమ్మ వారసులు
తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు...
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు గురువారం నాడు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ,...
ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 16, గురువారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...















































