Home 2021
Yearly Archives: 2021
సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య, ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్, చిరంజీవి
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ హత్యాచార ఘటనలో నిందితుడు అయిన...
హుస్సేన్సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇటీవలే తెలంగాణ...
ఏపీలో కొత్తగా 1367 మందికి కరోనా పాజిటివ్, 14 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 16, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786 కు చేరింది. కొత్తగా...
టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా సీనియర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. బాజిరెడ్డి గోవర్ధన్ ను టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
దేశంలో 3 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 97.64 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 30,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 16, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ కేబినెట్ నిర్ణయం
సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో...
టీటీడీ కొత్త పాలకమండలిలో 24 మందికి చోటు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది. టీటీడీ పాలకమండలిలో చైర్మన్ తో కలిపి మొత్తం 25 మందికి చోటు కల్పించారు. పాలకమండలి సభ్యుల నియామకంపై బుధవారం...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 16, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో మొత్తం 39 అంశాలపై చర్చించి కీలక...
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైదాబాద్ లో 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని గురువారం నాడు తెలంగాణ...
సైదాబాద్ ఘటన : నిందితుడు రాజు ఆత్మహత్య
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్టేషన్...















































