Home 2021
Yearly Archives: 2021
సెప్టెంబర్ 19న ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు సెప్టెంబర్ 16, గురువారం రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ...
ఆఖరి నిమిషంలో పాకిస్తాన్ తో సిరీస్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లలో తలపడేలా...
తెలంగాణలో జ్యూట్ పరిశ్రమలు ఏర్పాటు, మూడు కంపెనీలతో ఎంఓయూలు – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జ్యూట్ పరిశ్రమలు పెట్టేందుకు మూడు కంపెనీలు ముందుకు వచ్చినట్టు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "వరంగల్, కామారెడ్డి మరియు...
గంగా వతరణం – శ్రావణ కుమారుడి కథ!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను(సీజే) సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం నాలుగు రాష్ట్రాల హైకోర్టు...
ఏపీలో గత 24 గంటల్లో 60350 కరోనా పరీక్షలు, 1393 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179 కు...
ప్రధాని మోదీ గొప్ప దార్శనికుడు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్...
దేశంలో కొత్తగా కోలుకున్న 37950 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.65 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 82 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 34,403 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 71 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప...
తెలంగాణలో సెప్టెంబర్ 16 వరకు 2,04,68,926 కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 2 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే సెప్టెంబర్ 16, గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా...














































