ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1378 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 2, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,16,680 కు, మరణాల సంఖ్య 13,877 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,139 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,88,101 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,702 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1378):
తూర్పుగోదావరి – 242
చిత్తూరు – 219
కృష్ణా – 178
నెల్లూరు – 166
పశ్చిమగోదావరి – 145
ప్రకాశం – 119
గుంటూరు – 101
విశాఖపట్నం – 69
కడప – 61
శ్రీకాకుళం – 28
అనంతపూర్ – 22
కర్నూల్ – 15
విజయనగరం – 13
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ