తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 340 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 30, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,716 కి, మరణాల సంఖ్య 3,872 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక సోమవారం నాడు 75,102 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 359 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,47,953 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(340):
- జీహెచ్ఎంసీ ఏరియా – 72
- కరీంనగర్ – 42
- వరంగల్ అర్బన్ – 25
- నల్గొండ – 25
- మేడ్చల్ మల్కాజిగిరి – 19
- పెద్దపల్లి – 19
- ఖమ్మం – 17
- జగిత్యాల – 15
- సూర్యాపేట – 11
- రంగారెడ్డి – 10
- యాదాద్రి భువనగిరి – 9
- రాజన్న సిరిసిల్ల – 9
- వరంగల్ రూరల్ – 8
- మంచిర్యాల – 8
- సిద్దిపేట – 6
- భద్రాద్రి కొత్తగూడెం – 6
- మహబూబాబాద్ – 5
- జనగామ – 5
- నిజామాబాద్ – 4
- నాగర్ కర్నూల్ – 3
- మహబూబ్ నగర్ – 3
- జోగులాంబ గద్వాల్ – 3
- ఆదిలాబాద్ – 3
- కామారెడ్డి – 2
- ములుగు – 2
- మెదక్ – 2
- సంగారెడ్డి – 2
- నిర్మల్ – 2
- జయశంకర్ భూపాలపల్లి – 1
- నారాయణ్ పేట్ – 1
- వికారాబాద్ – 1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- వనపర్తి – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ