Home 2021
Yearly Archives: 2021
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 24296 పాజిటివ్ కేసులు, 173 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 24,296 కరోనా కేసులు, 173 మరణాలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 389 కరోనా కేసులు, రికవరీ రేటు 98.45 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 389 కేసులు నమోదవడంతో ఆగస్టు 24, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,55,732 కి...
అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆగస్టు 30 లోగా పరిశుభ్రం చేయించాలి, మంత్రుల ఆదేశాలు
సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఈ నెల 30 లోగా పరిశుభ్రం చేయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు....
తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో...
వాట్సాప్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునే విధానం ఇదే…
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ పక్రియను మరింత సులభతరం చేసేలా కేంద్రం మరో విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్తగా నిమిషాల్లోనే వాట్సాప్...
7 లక్షల మందికిపైగా అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు రూ.666.84 కోట్లను అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో జమ చేశారు. రెండో దశలో భాగంగా రూ.10 వేలు లోపు డిపాజిట్ దారులైన 3.86...
ఆఫ్ఘానిస్తాన్ లో పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆఫ్ఘానిస్తాన్ దేశంలో ఏర్పడ్డ తాజా పరిణామాలపై కీలకంగా చర్చించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ...
ఏపీలో కొత్తగా 1248 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1248 కరోనా పాజిటివ్ కేసులు, 15 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 24, మంగళవారం ఉదయం 10 గంటల...
అట్టహాసంగా ప్రారంభమైన టోక్యో పారాలింపిక్స్-2020 గేమ్స్
టోక్యో పారాలింపిక్-2020 గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ వేడుకలు...
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు, అప్రమత్తంగా ఉండాలని నిపుణుల కమిటీ నివేదిక
దేశంలో తీవ్ర కరోనా సెకండ్ వేవ్ తో ఏర్పడ్డ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మళ్ళీ మెరుగుపడుతున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని తాజాగా ఓ...












































