Home 2021
Yearly Archives: 2021
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ, టీఎస్ఆర్టీసీ ఎండీగా నియామకం
సీనియర్ ఐపీఎస్ అధికారి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయన్ను టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వీసీ సజ్జనార్...
ఏపీలో గత 24 గంటల్లో 71532 కరోనా పరీక్షలు, 1601 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 25, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,06,191 కు...
హైదరాబాద్ నగరాన్ని 100 శాతం కోవిడ్-19 వ్యాక్సినేటేడ్ నగరంగా తయారుచేయాలి: సీఎస్
హైదరాబాద్ నగరంలోని చంద్రాయణ గుట్టలోని ఉప్పుగూడ, పరివార్ టౌన్ షిప్ లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్...
మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్, ఐఐటీ విద్యార్థిని చదువుకి ఆర్థిక సహాయం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఐఐటీలో సీటు దక్కించుకుని, ఆర్ధిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న మేకల అంజలి...
టీఎస్ ఎంసెట్-2021 ఫలితాలు విడుదల, మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లోనూ, ఎంసెట్ (అగ్రికల్చర్, ఫార్మా) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా టీఎస్ ఎంసెట్-2021 ఫలితాలు...
ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా అనిల్కుమార్ ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అనిల్కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్కు చెందిన అనిల్కుమార్ ఇప్పటివరకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 37,593 కేసులు, 648 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,12,366 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,35,758 కి...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సచివాలయంతో పాటు హెచ్ఓడీ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు, ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు నమోదును...
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు సెప్టెంబర్ 2న భూమి పూజ – మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత...
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రి
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ గా వ్యవహరించిన తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ప్రస్తుతం ఉన్నత విద్యామండలి...














































