Home 2021
Yearly Archives: 2021
ఒకే కార్పొరేషన్ గా మారిన తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్గా మారుస్తూ మంగళవారం నాడు ఏపీ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీ...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక నిర్ణయం, ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్టు...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష–2020 ఫలితాలు విడుదల
సివిల్ సర్వీసెస్ (మెయిన్)-2020 ఫలితాలను మార్చి 23, మంగళవారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను జనవరి 8, 2021 నుంచి జనవరి...
కరోనాతో ఒక్కరోజే 132 మంది మృతి, మరో 28699 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 23, మంగళవారం ఒక్కరోజే 28699 కరోనా కేసులు, 132...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటినుండి విద్యాసంస్థలు మూసివేత
రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (మార్చి 24, బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు...
దేశంలో 3,45,377 కు చేరిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.67 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,86,796 కు చేరుకుంది. కరోనాతో మరో 199 మంది...
తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ప్రారంభమైన నామినేషన్ల పక్రియ
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్ల...
ఏపీలో కొత్త ఎస్ఈసీ నియామకంపై ప్రారంభమైన కసరత్తు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి ఏపీ ఎస్ఈసీ నియామకంపై కసరత్తు మొదలైంది. ఈ...
ప్రత్యేక పారిశ్రామిక రాయితీ కింద కేంద్రం నుంచి అణాపైసా సహాయం అందలేదు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పారిశ్రామిక రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అణా పైసా సహాయం కూడా అందలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ...
కొండపోచమ్మ కెనాల్ నుండి కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం నాడు కొండపోచమ్మ కెనాల్ నుండి కొడకండ్ల రీమ్మన గూడ వద్ద కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు....














































