Home 2021
Yearly Archives: 2021
ఏపీలో 24 గంటల్లో 31165 కరోనా పరీక్షలు, 218 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 18, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,740...
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత, షేక్ సాబ్జీ విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కల్పలతకు 6,153 ఓట్లు రాగానే సమీప ప్రత్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై విజయం...
కరోనా తీవ్రత : ఒకేరోజులో 25833 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా 20 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు కూడా కొత్తగా 25,833 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి....
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 85 శాతం 6 రాష్ట్రాలలోనే నమోదు
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కొత్త...
ఏపీలో 11 కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైంది వీళ్ళే…
ఏపీలో 11 కార్పొరేషన్లకు మరియు 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో గురువారం నాడు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ముందుగా అన్ని ప్రాంతాల్లో...
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు: నాలుగో రౌండ్ రౌండ్ లో కూడా ఆధిక్యంలో నిలిచిన పల్లా
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం ఎమ్మెల్సీ...
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కమిటీ ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో జనసేన కమిటీల ఏర్పాటు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీతో పాటుగా, త్వరలో ఉప...
రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,30,825.96...
ఇది రైతు ప్రభుత్వం, రాష్ట్ర బడ్జెట్ పై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందన
దేశంలో వ్యవసాయరంగానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇది రైతు ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్...
జూనియర్ రెజ్లర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య!
జూనియర్ రెజ్లర్ రితికా ఫోగాట్ (17) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. హర్యానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో స్టార్...












































