Home 2021
Yearly Archives: 2021
తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ కైవసం, చైర్ పర్సన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, 75 మున్సిపాలిటీలకు చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు గురువారం నాడు జరిగాయి. ఈ నేపథ్యంలో తాడిపత్రి ఛైర్మన్ పీఠం విషయంలో...
తెలంగాణలో కొత్తగా 278 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 278 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 17, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,047 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
రాష్ట్ర బడ్జెట్ కు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2021-22 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ రోజు (మార్చ్ 18,గురువారం) ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ...
ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తాడిపత్రిలో వేడెక్కిన రాజకీయాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 కార్పొరేషన్స్, 73 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీ కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లోనే అత్యధిక వార్డులు...
ఏపీలో 30,716 కరోనా పరీక్షలు నిర్వహించగా 253 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 17, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,522 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి...
ఈ నెల 26, 27 న బంగ్లాదేశ్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు మార్చి 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ కు వెళ్లనున్నారు. ఈ...
ఏపీ సీఎం జగన్ ను కలిసిన తిరుపతి లోక్సభ ఎంపీ అభ్యర్థి డా.గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
కరోనాతో ఒక్కరోజే 84 మంది మృతి, మరో 23179 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతుండడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకుంది. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 60 శాతానికిపైగా మహారాష్ట్ర...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ
మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బుధవారం నాడు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు తెలిపారు....
కరోనా సెకండ్ వేవ్ ను ఆపేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి, సీఎంలతో ప్రధాని మోదీ
దేశంలో మళ్ళీ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ...














































