Home 2021
Yearly Archives: 2021
ఏపీలో కరోనా: కొత్తగా 74 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 74 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో మార్చి 8, సోమవారం...
దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాం: ఏపీ సీఎం వైఎస్ జగన్
మహిళ అంటే ఆకాశంలో సగభాగమని, ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు తాడేపల్లిలోని...
బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం రోజువారీ పుడ్ మరియు ట్రైనింగ్ వివరాలు : హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
24 గంటల్లో 8744 కరోనా పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 8, సోమవారం నాడు కూడా 8744 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
తెలంగాణలో వ్యవసాయ ఆధారిత అగ్రి-టెక్ స్టార్ట్ అప్ లకు ప్రభుత్వం ప్రోత్సాహం: సీఎస్
వ్యవసాయరంగంపై ఆరు స్టార్ట్ అప్ కంపెనీలు రూపొందించిన ప్రజెంటేషన్ కు సంబంధించి సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షత...
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసింది. ఏపీలో విజయనగరం, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్స్ తో...
మూఢనమ్మకాలు తగ్గించుకునేందుకు ఏం చేయాలి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా మూఢనమ్మకాలు తగ్గించుకునేందుకు ఏం చేయాలి అనే...
తమిళనాడుకు వెళ్లేందుకు 3 రాష్టాలవారికి మినహా, మిగతావారికి ఈ-పాస్ ఉండాల్సిందే
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
దేశంలో కరోనా రికవరీ రేటు 96.91 శాతం, మరణాల రేటు 1.41 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు కూడా 18 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,599 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...
భైంసా పట్టణంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది : హోంమంత్రి మహమూద్ అలీ
నిర్మల్ జిల్లా భైంసాలో మార్చి 7, ఆదివారం నాడు జరిగిన సంఘటనను తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్రంగా ఖండించారు. సంఘటన, పరిస్థితులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో...














































