Home 2021
Yearly Archives: 2021
ఐపీఎల్ 14 వ సీజన్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, మే 30 న ఫైనల్ నిర్వహణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021 (14వ సీజన్) షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం నాడు విడుదల చేసింది. ఏప్రిల్ 9న తోలి మ్యాచ్...
భైంసా ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. తనకు ఫోన్ చేసి ఆ ఘటన, అక్కడి ప్రస్తుత పరిస్థితుల గురించి...
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొల్లూరి చిరంజీవి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. డాక్టర్ కొల్లూరి...
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కూడా...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ
మార్చి 8, సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు,...
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ధరల పెరుగుదలపై విపక్షాల నిరసన
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 8, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమవగా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు...
తెలంగాణలో కొత్తగా 111 కరోనా కేసులు, 189 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 111 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,00,011 కి చేరింది. అలాగే...
మహిళా ఉద్యోగులకు నేడు సెలవు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో...
తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం శనివారం నాడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి...
గత 24 గంటల్లో 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,711 కరోనా పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,57,756 కి పెరిగింది. ముఖ్యంగా...














































